అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓ వర్గాన్ని కించపరిచేలా పోస్టులు!
Published on Wed, 12/25/2019 - 11:33
సాక్షి, అనంతపురం: సోషల్ మీడియాలో ఈ మధ్య కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారు. సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీసేలా, అలజడులు సృష్టించేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. రెచ్చగొట్టే కామెంట్లతో ఉద్రిక్తతలు రేపుతున్నారు. ఇక, సోషల్ మీడియాలో ఇష్టానుసారం రెచ్చిపోతున్న వ్యక్తుల ఆటకట్టించేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో గుంతకల్లుకు చెందిన ఉదయ్చంద్ సుధీర్ కర్వ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వర్గాన్ని కించపరిచేలా అతను ఫేస్బుక్, వాట్సాప్లలో పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. అతని పోస్టులు పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
#
Tags