స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వాగులో మునిగి యువకుడి మృతి
Published on Sun, 08/02/2015 - 16:37
మేళ్లచెరువు: నల్గొండ జిల్లా మేళ్లచెరువు వద్ద గల పులిచింతల వాగులో ఈతకు వెళ్లి ఒక యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు.. కృష్ణా జిల్లా చిల్లకల్లుకు చెందిన ఖాదర్ (30) అత్తగారి ఊరైన నల్గొండ జిల్లా మల్లారెడ్డిగూడెంకు వచ్చాడు.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముగ్గురు స్నేహితులతో కలిసి ఈతకొట్టేందుకు పులిచింతల వాగుకు వెళ్లారు. వాగులో ఈతకొడుతుండగా ప్రమాదవశాత్తూ ఖాదర్ నీటిలో మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.
#
Tags