పూలేకి వైఎస్ఆర్ సీపీ ఘన నివాళి

Published on Fri, 11/28/2014 - 11:44

హైదరాబాద్: మహాత్మ జ్యోతిరావు పూలే 124 వ వర్థంతి శుక్రవారం లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాయలంలోని జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పీఎన్వీ ప్రసాద్తోపాటు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంఘసంస్కర్తగా పూలే చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని పీఎన్వీ ప్రసాద్తోపాటు పలువురు నేతలు గుర్తు చేసుకున్నారు.  
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ