అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
శ్రీవారి భక్తులకు లక్కీ చాన్స్
Published on Fri, 02/27/2015 - 04:42
సాక్షి, తిరుమల: సామాన్య భక్తులు అరుదైన సేవల్లో స్వామివారిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. నాలుగేళ్ల ముందు ప్రారంభించిన ఈ లక్కీడిప్ మార్చి కోటాను గురువారం విడుదల చేశారు. ఇందులో తోమాల సేవ 41 టికెట్లు (ఒక్కొక్కరికి రూ.220), అర్చన 129 (రూ.220), మేల్ఛాట్వస్త్రం 9 (దంపతులు రూ.12,250), పూర్ణాభిషేకం 46 (రూ.750) టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముందు రోజు తిరుమలలోని విజయా బ్యాంకులో లక్కీడిప్ ద్వారా భక్తులకు టికెట్లు కేటాయిస్తారు.
#
Tags