వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రక్షణ కల్పించండి
Published on Mon, 11/19/2018 - 14:11
నెల్లూరు(దర్గామిట్ట): తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని మిడతల హేమశ్రీ అనే యువతి కోరింది. నగరంలోని ప్రెస్క్లబ్లో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను దందు జగదీష్ అనే యువకుడు జూన్ నెలలో జొన్నవాడలో ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పింది. కుటుంబసభ్యుల్లో కొందరు భర్తను వదిలివేయమని చెబుతూ దౌర్జన్యం చేస్తున్నారని వాపోయింది. ఫోన్ చేసి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని తెలిపింది. తనను భర్తను వేరేచేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇబ్బంది పెడుతున్నారని చెప్పింది. వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి ఆదుకోవాలని కోరింది.
#
Tags