రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పుల్ల ఐసు కాదు.. బల్లి ఐసు
Published on Fri, 05/25/2018 - 08:56
సాక్షి, లేపాక్షి (అనంతపురం): మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన కుమారస్వామి గురువారం ఉదయం పుల్లయిసు కొనుక్కున్నాడు. కొంచెం తినగానే పుల్లకు అతుక్కుపోయిన బల్లి కనిపించింది. ఇది పుల్లనా, బల్లినా అని చూసుకోకుండా ఐస్ తయారు చేస్తారా అంటూ గ్రామస్తులు ఐస్ బండి తీసుకొచ్చిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేమీ తెలియదని, హిందూపురంలోని తిరుమల ఐస్క్రీం కంపెనీవాళ్ల దగ్గర కొనుగోలు చేసి అమ్ముకుంటూ బతుకుతున్నానని ఆ వ్యక్తి విచారం వ్యక్తం చేశాడు.
#
Tags