amp pages | Sakshi

జగన్‌తోనే పంచ గ్రామాల భూ సమస్యకు పరిష్కారం

Published on Thu, 09/06/2018 - 06:37

సాక్షి, విశాఖపట్నం :వైకానశి పీఠం పండితులు వేసిన రాష్ట్రవ్యాప్త దేవాలయ భూముల ఆక్రమణ కేసులో సింహాచలం భూములను చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు. రికార్డుల ప్రకారం సుమారు 1800 ఎకరాలు జిరాయితీగా ఉన్నాయి. సుమారు లక్ష మంది జనాభా కలిగిన ఐదు గ్రామాల ప్రజలందరం.. పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన ఈ భూముల్లో జీవిస్తున్నాం. మా హక్కులపై గతంలో టీడీపీ ఇబ్బంది పెట్టింది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటికీ పట్టించుకోలేదు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వల్లే మా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. ఆయన్ని కలసి మా సమస్యను వివరించాం.– సింహాచలం పంచ గ్రామాల బాధితులు

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌