అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జనసేనలో అంతర్గత విభేదాలు
Published on Thu, 06/14/2018 - 02:52
తిరుపతి(అలిపిరి) : తిరుపతి జనసేన పార్టీలో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఓవర్గం నాయకులు మరో వర్గం నాయకులపై దాడిచేసే స్థాయికి దిగజారారు. బుధవారం జనసేన నాయకుడు సురేష్పై అదే పార్టీకి చెందిన మరో నాయకుడు సహచరులతో కలసి దాడి చేశారు.
దాడి నుంచి తప్పించుకున్న సురేష్ అలిపిరి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అనంతరం ఆ పార్టీనాయకుడు సురేష్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీలోనే మరో వర్గం నాయకులు గురువారెడ్డి సమాధుల వద్ద తనపై దాడి చేశారన్నారు. గతంలో నేరచరిత్ర ఉండి ప్రస్తుతం పార్టీలో కొనసాగుతున్న వారి వల్ల జనసేన పార్టీ స్థాయి దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
#
Tags