అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ప్రగతి విద్యాసంస్థలపై ఐటీ రైడ్స్
Published on Wed, 12/27/2017 - 11:37
సాక్షి, అవనిగడ్డ : డీఎస్సీ పరీక్షలకు కోచింగ్ ఇస్తూ వందల కోట్లు గడించిన ప్రగతి విద్యాసంస్థలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు బుధవారం దాడి చేశారు. ప్రగతి విద్యాసంస్థల యజమాని పూర్ణచంద్రరావు ఆస్తులను తనిఖీ చేస్తున్నారు. ప్రగతి విద్యాసంస్ధలకు అవనిగడ్డ, రేపల్లె, తెనాలి, కంకిపాడుల్లో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి.
పామర్రు సమీపంలో 100 ఎకరాల విస్తీర్ణంలో కోచింగ్ సెంటర్ను నిర్మిస్తున్నట్లు, మచిలీపట్నంలో వందల ఎకరాల భూములు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. కాగా, ప్రగతి విద్యాసంస్థల్లో ప్రతి ఏటా 20 వేల మంది డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు.
డీఎస్సీ కోచింగ్కు ఒక్కరికి గానూ రూ. 25 వేల ఫీజును ప్రగతి విద్యాసంస్థ వసూలు చేస్తోంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇంకా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
#
Tags