అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రమాదంతో మంచం పట్టిందయ్యా
Published on Wed, 07/18/2018 - 07:13
తూర్పుగోదావరి : సామర్లకోటలో ఆటోను లారీ ఢీకొట్టిన ప్రమాదంలో తన భార్య పులపకూర లోవకుమారి మంచం పట్టిందని రామేశ్వరానికి చెందిన పులపకూర శ్రీను తన గోడును జగన్కు విన్నవించాడు. తన కుమార్తెలు సువర్ణ, శిరీషలతో కలిసి రామేశ్వరంలో జగన్కు తన సమస్యలను చెప్పుకొన్నాడు. ప్రమాదంతో మెదడు, నరాలు దెబ్బతిన్నాయని ఆదుకోవాలని వేడుకున్నారు.
#
Tags