రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎట్టకేలకు దిగొచ్చిన భర్త
Published on Fri, 11/23/2018 - 07:41
తూర్పుగోదావరి , కడియం: స్థానిక బండారు వారి వీధికి చెందిన అనసూరి ప్రవీణ్కుమార్ తనకు అన్యాయం చేస్తున్నాడని, అతడి ఇంటిముందే భార్య శ్రీపద్మ చేపట్టిన దీక్షకు భర్త దిగొచ్చాడు. శ్రీపద్మ దీక్ష విషయం ఫోన్ ద్వారా సమాచారం అందుకున్న అతడు బుధవారం అర్ధరాత్రి అక్కడికి చేరుకున్నాడు. దీంతో స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం.సురేష్, షీ టీమ్ సభ్యులు ఇరువర్గాలతో మాట్లాడారు. ప్రవీణ్కుమార్ ఆచూకీ తెలిసిన నేపథ్యంలో కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెంలో కేసు నమోదై ఉన్నందున వీరిద్దరినీ అక్కడికి పంపించారు. కేసు పెట్టినా స్పందించని పోలీసులు మీడియా రంగప్రవేశంతో కదిలారని గార్డ్స్ఫర్ ఆర్టీఐ అధ్యక్షులు రాయవరపు సత్యభామ, ముత్యాల పోసికుమార్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.
#
Tags