వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పక్కా ఇళ్ల మంజూరే లేదు..
Published on Wed, 08/15/2018 - 07:16
విశాఖపట్నం:నాలుగేళ్లలో ఒక్క పక్కా ఇల్లు కూడా మంజూరు చేయలేదని గాంధీనగరానికి చెందిన నూకాలమ్మ, అప్పల నర్స, సత్యవతి తదితరులు వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. గాంధీనగరం జంక్షన్లో వారు ఆయన్ని కలిశారు. ఒక్కో ఇంట్లో మూడు నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయని, చాలా అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలకే ఇళ్లు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
#
Tags