రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు

Published on Fri, 09/19/2014 - 10:08

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో.. ఉత్తరాంధ్రకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా కేంద్రీకృతమైందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది. ఆ అల్పపీడన ప్రాంతంలోనే ఉపరితల ఆవర్తనం అనుబంధంగా కొనసాగుతుందని వెల్లడించింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అంతేకాకుండా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశాలు ఉన్నాయిని... ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ