ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కళ్లు..కాళ్లు లేకపోయినా పింఛన్ ఇవ్వడం లేదన్నా..
Published on Tue, 11/13/2018 - 07:05
విజయనగరం : చూడటానికి కళ్లు లేవు... నడవటానికి కాళ్లు లేవు... అయినా పింఛన్ ఇవ్వడంలేదు. పలు సార్లు దరఖాస్తులు చేసుకున్నా అధికారులు, పాలకులు కరుణించలేదు. 2010 సంవత్సరంలో పొలం పనుల్లో భాగంగా చెట్టుపై నుంచి పడిపోవడంతో కంటిచూపు పోయింది. కాళ్లు రెండూ చచ్చుపడిపోయాయి. నా అన్నవారు లేరు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆధార్ కార్డు ఉన్నప్పటికీ పింఛను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. సమస్యను జగనన్న దృష్టికి తీసుకెళ్లాను. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. – చెరుకుపల్లి రమేష్, మక్కువ
#
Tags