అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇద్దరు అవినీతి అధికారుల అరెస్ట్
Published on Fri, 11/28/2014 - 22:20
విశాఖపట్నం/గుంటూరు: లంచం తీసుకుంటూ ఇద్దరు అవినీతి అధికారులు దొరికారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆర్పీఎఫ్ సీఐ బిశ్వాస్ సీబీఐకి పట్టుబడ్డారు. అనకాపల్లి రైల్వేస్టేషన్ లో పార్కింగ్ నిర్వహణ కోసం లంచం డిమాండ్ చేయడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు ఎక్సైజ్ సీఐ అశోక్బాబు ఓ వ్యాపారి నుంచి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ తన కార్యాలయంలోనే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కారు. కేసులు తొలగించేందుకు మద్యం వ్యాపారితో రూ. 2 లక్షలకు అశోక్బాబు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తొలి విడతగా లక్షరూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. అతడిపై గతంలో పలు అవినీతి కేసులున్నట్టు తెలుస్తోంది.
#
Tags