అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మహిళలను దుబాయ్ పంపిన కేసులో గల్ఫ్ ఏజెంట్ అరెస్ట్
Published on Sat, 03/07/2015 - 09:24
ఏలూరు(పశ్చిమగోదావరి): గల్ఫ్ ఏజెంట్ త్రిమూర్తులను నరసాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విజిట్ వీసాతో ఐదుగురు మహిళలను దుబాయి పంపిన కేసులో ఏజెంట్ త్రిమూర్తిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలను దుబాయి పంపి వ్యభిచారం చేయాలంటూ వారిని బెదరించినట్టు అరబ్సేట్పై ఆరోపణలు వెలువెత్తాయి. ఈ వ్యవహారాన్ని స్వచ్ఛంద సంస్థ హోమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. దాంతో నిందితులపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి హోమంత్రి చినరాజప్ప అదేశించారు.
దుబాయ్ నుంచి మహిళలను రాష్ట్రానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే దుబాయ్ తీసుకెళ్లిన మహిళలంతా, అమలాపురం, నరసాపురానికి చెందినవారిగా పోలీసులు వెల్లడించారు.
#
Tags