వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంక్షేమ హాస్టళ్లను రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తాం
Published on Sun, 11/23/2014 - 11:03
విజయవాడ: రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లను దశలవారీగా రెసిడెన్షియల్ కళాశాలలుగా మారుస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్బాబు వెల్లడించారు. ఆదివారం కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ను రావెల తనిఖీ చేశారు.
అనంతరం రావెల మాట్లాడుతూ... వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రభుత్వ హాస్టళ్లకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తామని చెప్పారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోని ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800 -425- 1352 కు కాల్ చేయాలని హాస్టల్ విద్యార్థులకు రావెల సూచించారు.
#
Tags