వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రధానితో నరసింహన్ భేటీ
Published on Tue, 02/28/2017 - 12:55
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పెండింగ్ సమస్యలపై నరసింహన్ చర్చించినట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను ప్రధానికి వివరించారు.
గవర్నర్ నిన్న (సోమవారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఏపీ పునర్విభజన చట్ట ప్రకారం తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లోని ఉన్న అంశాలను రాష్ట్రపతికి వివరించారు.
#
Tags