వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రభుత్వ జోక్యం ఉండదు: మంత్రి నారాయణ
Published on Sun, 07/27/2014 - 14:47
విజయనగరం: నీటిపన్ను సహా ఇతర చార్జీల పెంపుదలపై పురపాలక సంఘాలదే నిర్ణయం అని ఏపి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. దీనిలో ప్రభుత్వం జోక్యం ఉండదన్నారు. విజయనగరం జిల్లాలో ఎయిర్పోర్టు, గిరిజన విశ్వవిద్యాలయం, మరో రాష్ట్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మున్సిపాలిటిలలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి 50 వేల కోట్ల రూపాయల కేంద్రం నిధులు మంజూరైనట్లు తెలిపారు. రుణమాఫీపై స్పష్టమైన తేదీని ఇప్పుడే ప్రకటించలేమని మంత్రి నారాయణ చెప్పారు.
#
Tags