అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లింగ నిర్ధారణ పరీక్షల కారణంగానే..
Published on Sat, 04/18/2015 - 19:03
కాకినాడ: లింగ నిర్ధారణ పరీక్షలు జరగబట్టే దేశంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుముఖం పడుతుందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రొఫెసర్ డా. రమాపద్మ ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యసేవలకు చెందిన వ్యక్తుల సహకారంతోనే లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయన్నారు.
తూర్పు గోదావరి రాజమండ్రి రూరల్ ప్రాంతాల్లో బాలికల జనభా తక్కువగా ఉన్నట్లు సెన్సెక్స్ ద్వారా వెల్లడైనట్లు ఆమె తెలిపారు. కొందరు విద్యావంతులు కూడా ఆడ పిల్లలను వద్దనుకుని భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని రమాపద్మ తెలిపారు.
#
Tags