రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆరు శాతం అనర్హులను గుర్తించాం: గంటా
Published on Sun, 09/28/2014 - 19:46
విశాఖపట్నం: తమ జిల్లాలో పెన్షన్ల సర్వే మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. 1350 కమిటీల నివేదిక ప్రకారం 6 శాతం అనర్హులను గుర్తించామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 18,917 మంది ఫించన్ దారులపై అనర్హత వేటు వేశామన్నారు.
అక్టోబర్ 2 నుంచి సుజల స్రవంతి కార్యక్రమం ప్రారంభించనున్నట్టు చెప్పారు. అరకు, పాడేరు మినహా 13 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. ఏజెన్సీలో ఆధార్ లేకుండా కొంతకాలం నమోదు కార్యక్రమం కొనసాగిస్తామని వెల్లడించారు.
#
Tags