అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎస్బీఐ ఏటీఎంలో 200 బదులు 10 రూపాయలు
Published on Sun, 11/18/2018 - 11:23
కర్నూలు/ కల్లూరు: నగర శివారులోని నంద్యాల చెక్పోస్టు సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో రూ. 200కు బదులు రూ. 10 నోటు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ డ్రైవింగ్ ట్రైనింగ్ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసే ప్రసాద్శౌరి శేషాద్రి నగర్లో నివసిస్తున్నారు. రూ. 10 వేలు డబ్బు అవసరమై సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్దకెళ్లి డ్రా చేశాడు. అందులో రూ. 200 నోట్లు 49, రూ. 10 నోటు ఒకటి వచ్చింది. ఆశ్చర్యపోయిన ప్రసాద్ శౌరి ఈ విషయం ఏటీఎం నిర్వహించే ఏజెన్సీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఏటీఎంలలో నగదు ఉంచే ఏజెన్సీలే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయని కస్టమర్లు ఆరోపిస్తున్నారు.
#
Tags