మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డెంగ్యూతో ఏడాది పసికందు మృతి
Published on Fri, 07/03/2015 - 14:33
చిత్తూరు: గడిచిన వారంరోజుల్లో సీఎం సొంత జిల్లాలో డెంగ్యూ బారినపడి మరణించినవారి సంఖ్య నాలుగుకు పెరిగింది.
గడిచిన వారం రోజుల్లో జిల్లాలోని రామసముద్రం మండలం చెంబకూరుకు చెందిన ఇలియాస్(26), తబస్సుమ్(4), ముజమ్మిల్(6) మరణించగా, తాజగా శుక్రవారం సౌజన్ అనే ఏడాది వయసున్న పసికందు ఈ మహమ్మారికి బలయ్యాడు. డెగ్యూను అరికట్టడంలో వైద్యాధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
#
Tags