టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుట్రపై కన్నెర్ర
Published on Wed, 10/14/2015 - 01:42
విభజనతో దగాపడ్డ ఆంధ్రకు ‘హో దా’ర్పు కావాలి. మాటిచ్చిన బీజేపీ నాలుక మడత పెట్టింది. మేము సాధిస్తామని ఎన్నికల్లో కల్లబొల్లి హామీలిచ్చిన టీడీపీ తోక ముడిచింది. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన నేనున్నానంటూ ప్రతిపక్ష నేత జగన్ మోహన్రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మహాయజ్ఞం చేపట్టారు. చిన్నారుల నుంచి మూడు కాళ్ల ముదుసలి వరకూ అండగా నిలవగా.. ఆరురోజులపాటు నిరవధిక
నిరాహార దీక్ష కొనసాగించారు.
రోజురోజుకు జననేతకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని ప్రభుత్వం మహాయజ్ఞాన్ని భగ్నం
చేసింది. దీంతో గుండెమండిన రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎక్కడికక్కడే నిరసన గళం విప్పారు. జగన్ ఆరోగ్యం కోసం అందరు దేవుళ్లకు పూజలు చేస్తున్నారు.
#
Tags