విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం

Published on Sat, 04/06/2019 - 17:19

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం హెచ్‌పీసీఎల్‌లో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్‌ ఎస్‌ బ్లాక్‌లోని సీసీఆర్‌ హైడ్రోజన్‌ కంప్రెషర్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ యూనిట్‌లోని గ్యాస్‌ పైప్‌ లైన్‌ లీక్‌ అయి మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. వెంటనే స్పందించిన హెచ్‌పీసీఎల్‌ ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ