రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీ అగ్ని ప్రమాదం..!
Published on Sun, 03/31/2019 - 16:09
సాక్షి, వైఎస్సార్జిల్లా : రాయచోటి పట్టణంలోని గాంధీ బజార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొబైల్ షాపులో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాయచోటి అగ్నిమాపక బృందం అరకొర నీటితో అక్కడికి వచ్చింది. మధ్యలోనే నీళ్లు లేక అగ్నిమాపక సిబ్బంది వెనుదిరిగింది. భవంతిలోని సామాగ్రి కాలి బూడిదైంది. లక్కిరెడ్డిపాలెం అగ్నిమాపక దళం వచ్చినా.. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బాధితులను పరామర్శించారు. బాధితులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
#
Tags