భార్యను చంపాలని ఇంటికి నిప్పు పెట్టాడు

Published on Fri, 05/29/2015 - 07:58

కంకిపాడు (కృష్ణా): భార్యను హత్య చేసేందుకు ఓ భర్త ఇంటికి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగి ఆరు ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్నులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగి చుట్టు పక్కల ఉన్న మూడు గడ్డి వాములు కూడా దగ్ధమయ్యాయి. సుమారుగా రూ. 10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ