అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీవారి ఆలయంలో అపచారం
Published on Sun, 09/09/2018 - 04:38
తిరుమల: తిరుమల స్వామి ఆలయంలో మహాపచారం జరిగింది. సాక్షాత్తు కలియుగ నాథుడైన మలయప్ప స్వామి విగ్రహం నేలకు తాకి అపశృతి సంభవించింది. సహస్రదీపాలంకారణ సేవ అనంతరం సాయంత్రం శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలి నుంచి గర్భాలయంకు అర్చక స్వాములు తీసుకువెళుతున్న సందర్భంలో, అర్చకుని కాలు మడత పడి, నేలపైకి జారడం వలన మలయప్పస్వామి విగ్రహం నేలను తాకింది.
ప్రధాన అర్చకులు, ఆగమసలహాదారు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహదారు ఎన్ఎకె.సుందరవరద భట్టాచార్యులు ఆలయానికి హుటాహుటీæన చేరుకొని ప్రాయశ్చిత్తంగా శ్రీవారి యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా లఘుసంప్రోక్షణ నిర్వహించారు. స్వామి విగ్రహాన్ని జారవిడిచిన అర్చకుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
#
Tags