వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇద్దరు రైతుల ఆత్మహత్య
Published on Mon, 10/05/2015 - 14:16
గుంటూరు: గుంటూరు జిల్లా గురజాల మండలం మాడుగుల గ్రామానికి చెందిన ఎనుగంటి పిచ్చయ్య(37) అనే రైతు సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. 8 ఎకరాల్లో వేసిన పత్తి పంట సరిగా పండలేదని మనస్తాపంతో పొలంలోనే పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం తోచక ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు తెలిపారు.
#
Tags