రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుటుంబ కలహాలతో వివాహిత మృతి
Published on Sat, 08/01/2015 - 18:06
అనంతపురం: కుటంబకలహాలతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లెదిన్న మండలం మార్తాడు గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన రహీమాన్ అదే గ్రామానికి చెందిన బంధువుల అమ్మాయి షాహిన్(30)ను వివాహం చేసుకున్నాడు. రహీమాన్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, కుటుంబకలహాలతో షాహిన్ శనివారం అమ్మగారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నట్టు సమాచారం.
#
Tags