వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమల యాత్రను ప్రారంభించిన ఆకేపాటి
Published on Sun, 01/25/2015 - 11:21
కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎరుకల సంఘం తిరుమల పాదయాత్రను జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆదివారం కడప నగరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. గత ఏడేళ్లుగా జిల్లాలోని ఎరుకుల సంఘం నాయకులు, కార్యకర్తలు తిరుమల పాదయాత్ర చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి ఎరుకుల సంఘం నాయకులు, కార్యకర్తలు భారీగా హజరయ్యారు.
#
Tags