పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అటవీ ఉద్యోగిని తొక్కి చంపిన ఏనుగులు
Published on Thu, 12/18/2014 - 17:11
చిత్తూరు: చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ అటవీ ఉద్యోగిని తొక్కి చంపాయి. రామకుప్పం మండలం ననియాల గ్రామంలో అటవీశాఖ ఉద్యోగి మునియప్పపై ఏనుగులు దాడి చేశాయి. మునియప్ప అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ మండలంలోని పంటపొలాలపై ఏనుగులు తరచూ దాడులు చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. లక్షల రూపాయల విలువైన పంటలు ధ్వంసం చేశాయి. ఈ రోజు చేసిన దాడిలో అటవీ ఉద్యోగి దుర్మరణం చెందారు.
**
#
Tags