అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
వైఎస్ఆర్ జిల్లాలో గజరాజుల బీభత్సం
Published on Tue, 02/09/2016 - 12:15
ఓబులవారిపల్లె: వైఎస్ఆర్ జిల్లాలో గజరాజులు బీభత్సం సృష్టించాయి. జిల్లాలోని ఓబులవారిపల్లె మండలంలోని వై. కోటలోకి మంగళవారం ఉదయం ప్రవేశించిన ఏనుగుల గుంపు పొలాలను ధ్వంసం చేశాయి. స్ధానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏనుగులు గుంపు గ్రామంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
#
Tags