వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అవ్వా...నీ ఆరోగ్యం జాగ్రత్త!
Published on Thu, 10/11/2018 - 07:05
ప్రజాసంకల్పయాత్ర బృందం: మన ప్రభుత్వం వస్తే వృద్ధులకు మంచి జరుగుతుంది. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ... వృద్ధులకు అండగా ఉంటామని గజపతినగరం మండలం లింగాలవలస గ్రామానికి చెందిన పైల చెల్లయ్యమ్మకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్ర లింగాలవలస గ్రామానికి చేరుకున్న సమయంలో ఆయనను కలిసేందుకు వచ్చిన పైల చెల్లయ్యమ్మ అనే వృద్ధురాలితో జగన్ మాట్లాడారు. వృద్ధురాలి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని, రానున్నది మన ప్రభుత్వమేనని చెప్పి ధైర్యం నింపారు. దీంతో చెల్లయ్యమ్మ ఆనందంతో ఉప్పొంగిపోయింది.
#
Tags