Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
.విధి వంచితులు!
Published on Wed, 04/02/2014 - 02:39
నాలుగుగంటల వ్యవధిలో వృద్ధదంపతుల మృతి
మార్టూరు కష్టసుఖాలు పంచుకుంటూ కలసిమెలిసి జీవిస్తున్న ఆ వృద్ధ దంపతులు చావులోనూ విడిపోలేకపోయారు. ప్రకాశంజిల్లాలో ఈ ఘటన మంగళవారం జరిగిం ది. మార్టూరులో నివాసం ఉంటున్న షేక్మస్తాన్బీ (65), షేక్ హుస్సేన్ (70) దంపతులు వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
అయినప్పటికీ ఒకరికొకరు తోడుగా ఉన్నంతలో ఆనందంగానే జీవిస్తున్నారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మస్తాన్బీ మంగళవారం భర్త ఇంట్లోలేని సమయం లో మృతిచెందింది. నాలుగు గంటల తర్వాత ఇంటి సమీపంలోనే ఉన్న హుస్సేన్ సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలి చనిపోయారు. వృద్ధ దంపతులిద్దరూ వెనువెంటనే ఒకరికి తెలియకుండా మరొకరు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లారు.
#
Tags