amp pages | Sakshi

ఏపీలో కూలీల కాల్చివేతపై చర్చించాలి

Published on Sat, 04/25/2015 - 01:22

రాజ్యసభలో సీపీఐ డిమాండ్


న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశలోని శేషాచలం అడవుల్లో ఇటీవల పోలీసుల చేతుల్లో 20 మంది ఎర్ర చందనం కూలీల కాల్చివేత ఘటనపై చర్చించాలని శుక్రవారం రాజ్యసభలో సీపీఐ సభ్యుడు డీ రాజా డిమాండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే.. సభావ్యవహారాలను రద్దు చేసి ఏపీలో 20 మంది కూలీల దారుణ హత్యపై తక్షణమే చర్చించాలని 267 నిబంధన కింద నోటీసు ఇచ్చినట్లు రాజా సభాధ్యక్ష స్థానంలో ఉన్న డెప్యూటీ చైర్మన్ పీజే కురియన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సావధాన తీర్మానం ఇస్తే పరిశీలిస్తానంటూ కురియన్ స్పందించారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)