రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీలో కూలీల కాల్చివేతపై చర్చించాలి
Published on Sat, 04/25/2015 - 01:22
రాజ్యసభలో సీపీఐ డిమాండ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశలోని శేషాచలం అడవుల్లో ఇటీవల పోలీసుల చేతుల్లో 20 మంది ఎర్ర చందనం కూలీల కాల్చివేత ఘటనపై చర్చించాలని శుక్రవారం రాజ్యసభలో సీపీఐ సభ్యుడు డీ రాజా డిమాండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే.. సభావ్యవహారాలను రద్దు చేసి ఏపీలో 20 మంది కూలీల దారుణ హత్యపై తక్షణమే చర్చించాలని 267 నిబంధన కింద నోటీసు ఇచ్చినట్లు రాజా సభాధ్యక్ష స్థానంలో ఉన్న డెప్యూటీ చైర్మన్ పీజే కురియన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సావధాన తీర్మానం ఇస్తే పరిశీలిస్తానంటూ కురియన్ స్పందించారు.
#
Tags