అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అన్నదాన పథకానికి రూ.10లక్షలు
Published on Thu, 10/08/2015 - 18:51
శ్రీశైలం (కర్నూలు జిల్లా) : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి తిరుపతికి చెందిన ఎం.దిలీప్ అనే వ్యక్తి గురువారం రూ.10,00,348లను విరాళంగా అందజేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర విశేషపూజలను నిర్వహించుకున్న అనంతరం విరాళాల కేంద్రంలోని పర్యవేక్షకులు మధుసూదన్రెడ్డికి నగదు మొత్తానికి సంబంధించిన డీడీని అందజేశారు. అన్నదానాన్ని కీ.శే హరిప్రసన్న పేరు మీదుగా జరిపించాలని వారు కోరారని తెలిపారు. అనంతరం వారికి స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు,లడ్డూప్రసాదాలను అందజేశారు.
#
Tags