వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారీగా మృత కళేబరాల సీజ్
Published on Wed, 11/25/2015 - 17:08
ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సమీపంలోని చాకలిగుంట వద్ద భారీగా మృత కళేబరాలు గుర్తించారు. మరో లారీ మృతకళేబరాలతో సిద్ధంగా ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడకు తీసుకువచ్చినట్లు తెలిసింది. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వీటిని నూనె తయారీలో వాడేందుకు తీసుకువచ్చినట్లు తెలిసింది.
#
Tags