జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
కుంగిన కల్వర్టు: నిలిచిన రాకపోకలు
Published on Wed, 11/15/2017 - 09:43
గుంటూరు: మంగళగిరి మండలం కురగల్లు వద్ద రోడ్డుపై కల్వర్టు కూలిపోయింది. దీంతో కురగల్లు-నిడమర్రు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ లోడుతో ఇసుక, మట్టి లారీలు ఈ రోడ్డుగుండా వెళ్లడం వల్లనే కల్వర్టు కుంగిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
#
Tags