అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published on Sat, 10/03/2015 - 20:31
కొల్లూరు (గుంటూరు): పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. తూమాటి వెంకటేశ్వరరావు అలియాస్ బుజ్జి (42) వరి పంటలో కలుపు తీయించేందుకు శనివారం ఉదయం చిలుమూరు-అనంతవరం గ్రామాల మధ్యఉన్న తన పొలానికి వెళ్లాడు.
నీరు తక్కువుగా ఉండటంతో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
#
Tags