వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్యోగుల హెల్త్కార్డులపై సీఎస్ సమీక్ష
Published on Wed, 02/11/2015 - 01:51
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెల్త్కార్డులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సమీక్షించారు. కొంత మంది ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సచివాలయంలో మంగళవారం భేటీ అయ్యారు. హెల్త్కార్డుల జాప్యానికి కారణాలు, ప్రభుత్వాసుపత్రులకు ప్యాకేజీలు ఏ విధంగా ఉన్నాయి, నగదు రహిత వైద్యానికి అర్హులు ఎంత మంది ఉన్నారు తదితర వివరాలు అడిగారు.
విజయవాడలో ఏర్పాటు చేసే తాత్కాలిక కార్యాలయాలపైనా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబాబ్లు పాల్గొన్నారు.
#
Tags