రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దంపతుల అనుమానాస్పద మృతి
Published on Tue, 03/31/2015 - 10:29
విజయనగరం : విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య, భర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం గుర్ల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దమరసింగ గ్రామానికి చెందిన రామారావు, గౌరీలకు పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి సిద్దూ(7), సౌమ్య(5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే రామారావు, గౌరీల మృతదేహాలు వారి ఇంటి సమీపంలో ఉన్న బావిలో మంగళవారం ఉదయం కనిపించాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
(గుర్ల)
#
Tags