వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టర్ మృతి
Published on Sat, 04/25/2015 - 08:55
శింగరాయకొండ: ప్రకాశం జిల్లా శింగరాయకొండ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. నెల్లూరు జిల్లాకు చెందిన దర్శి రత్నం(61) క్లాస్-1 కాంట్రాక్టర్. ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. కుటుంబసభ్యులను కలిసేందుకని కారులో నెల్లూరు వెళ్తుండగా శింగరాయకొండ సమీపంలోని కలికివాయి గ్రామం వద్దఓవర్టేక్ చేసే క్రమంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రగాయాలపాలుకాగా, రత్నం అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రుడిని శింగరాయకొండ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
#
Tags