స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కానిస్టేబుల్ మృతి
Published on Wed, 07/29/2015 - 12:22
కడప: వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరంలో బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ మృతిచెందాడు. షరీఫ్(26) అనే కానిస్టేబుల్ ఉదయం బైక్పై విధులకు వెళ్తుండగా అల్మాస్పేట సమీపంలో అదుపు తప్పి విద్యుత్స్తంభాన్ని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు రిమ్స్కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు.
#
Tags