అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కొలువు గాలిలో దీపంలా ఉందన్నా..
Published on Sun, 08/12/2018 - 07:30
ఉద్యోగాలకు భద్రత లేదని ఏపీ సాంఘిక సంక్షేమ బాలయోగి గురుకుల పాఠశాల, కళాశాల ఫుల్టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయుల సంఘం సభ్యులు జగన్ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. శనివారం పాదయాత్రలో ఆయనను కలిసి తమ సమస్యలను చెప్పుకొన్నారు. రాష్ట్రంలో పదేళ్ళుగా 1,360 మంది ఫుల్టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నామని, అయినా తమకు ఉద్యోగ భద్రత లేకపోవడమే కాకుండా వేతనం పెంపుదల లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నామని ఎం.రజని, సీహెచ్ సత్తిబాబు, ఆర్ కృష్ణవేణి, సీహెచ్ దొరబాబు, ఎస్ఎల్వీఎస్ నారాయణ వివరించారు. రెగ్యులర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నా సదుపాయాలలో ఏ మాత్రం న్యాయం చేయడంలేదన్నారు.
#
Tags