టీడీపీది కావాలనే దుష్టప్రచారం..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అంకుల్.. ఇదేనా అభివృద్ధి?
Published on Thu, 05/03/2018 - 08:16
కృష్ణా జిల్లా : అంకుల్... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదు. పంటలకు సాగునీరు ఇస్తానని చెప్పారు... పోలవరం ప్రాజెక్ట్కు పూర్తి చేస్తారని చెప్పి నాలుగేళ్లైంది. ఇంత వరకు పూర్తి చేయలేదు. ఈప్రాంతంలో గతంలో రెండుపంటలు పండించేవారు. ఈ ఏడాది కేవలం ఒకపంటమాత్రమే పండించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.’ అని మచిలీపట్నానికి చెందిన చిన్నారి కొట్టు శ్రావణి జననేత జగన్మోహనరెడ్డి ముందు ధైర్యంగా మాట్లాడి అబ్బురపరిచింది. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పి నేటికీ ఒక్కభవనం కూడా నిర్మించలేక పోయారని శ్రావణి వైఎస్సార్సీపీ అధినేతకు వివరించడం విశేషం.
#
Tags