చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్కూల్లో బీరువా పడి చిన్నారి మృతి
Published on Tue, 06/28/2016 - 14:50
ప్రొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లోని ఓ ప్రైవేటు స్కూల్ లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్ధానికంగా ఉండే వాణి స్కూల్ లో చెక్క బీరువా పడి ఓ విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. లింగాపురానికి చెందిన భార్గవి అనే చిన్నారి వాణి స్కూల్ లో నర్సీరీ చదువుతోంది. ఈ రోజు ఉదయం ఆడుకుంటున్న చిన్నారిపై బీరువా పడటంతో తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. కాగా , స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల చిన్నారి చనిపోయిందని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#
Tags