రైతులకు క్షమాపణ చెప్పండి: నాగిరెడ్డి డిమాండ్

Published on Fri, 11/21/2014 - 19:29

హైదరాబాద్: పంట రుణాలు మాత్రమే మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వ్యవసాయ రుణాలు, పంటరుణాలు తేడా తెలియదా అని ప్రశ్నించారు. పొంతనలేకుండా మాట్లాడుతూ రైతులను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

చంద్రబాబు తీరుతో రైతులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి, రైతులకు క్షమాపణ చెప్పాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ