రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తేల్చుకోవాల్సింది చంద్రబాబే
Published on Sun, 08/02/2015 - 01:32
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ విజయనగరం : రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్ర మంత్రి పదవులను వదులుకోవాల్సిందేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళంలో బస్సు యాత్ర ప్రారంభమైంది. మొదటి రోజు శ్రీకాకుళం, విజయనగరంలో ఈ యాత్ర సాగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుకు కేంద్రంలో రెండు మంత్రి పదవులు కావాలో.. ప్రత్యేక హోదా కావాలో తేల్చుకోవాలన్నారు. బాబు హోదాపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరో చెప్పాలని డిమాండ్ చేశారు.
#
Tags