చంద్రబాబు చేస్తున్నదంతా మాయ, మోసం: బొత్స

Published on Sat, 08/16/2014 - 13:45

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నదంతా మాయ, మోసమేనని మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు గానీ ఆయన ఇచ్చిన జాబులు ఏమీ లేకపోగా తీసేసిన ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.

ఇప్పటికైనా టీడీపీ వైఫల్యాల మీద బీజేపీ నిలదీయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడం మానేసి, తన పాలనతో చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తే మంచిదని హితవు పలికారు. ఇక హైదరాబాద్లోను, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోను సర్వే పేరుతో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని బొత్స అన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ