జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
చంద్రబాబు చేస్తున్నదంతా మాయ, మోసం: బొత్స
Published on Sat, 08/16/2014 - 13:45
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నదంతా మాయ, మోసమేనని మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారు గానీ ఆయన ఇచ్చిన జాబులు ఏమీ లేకపోగా తీసేసిన ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.
ఇప్పటికైనా టీడీపీ వైఫల్యాల మీద బీజేపీ నిలదీయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవడం మానేసి, తన పాలనతో చంద్రబాబు ప్రజలకు మేలు చేస్తే మంచిదని హితవు పలికారు. ఇక హైదరాబాద్లోను, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లోను సర్వే పేరుతో సంక్షేమ పథకాలకు తూట్లు పొడిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని బొత్స అన్నారు.
#
Tags